న్యూజిలాండ్ గడ్డపై ఎన్నో అంచనాలతో అడుగు పెట్టిన భారత జట్టు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. ప్రాక్టీస్ మ్యాచ్లో కాస్త ప్రభావం చూపినట్లు కనిపించినా...భిన్నమైన పిచ్లు, బౌలర్లు ఎదురయ్యే అసలు టెస్ట్ మ్యాచ్తో దీనిని పోల్చలేం. మరో వైపు భారత్ బలహీనతపై గురి పెడుతూ పేస్తో విరుచుకు పడతామంటూ కివీస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ పరాభవంనుంచి కోలుకొని టీమిండియా రెండు టెస్టుల్లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి.
Published Wed, Feb 5 2014 8:08 PM | Last Updated on Wed, Mar 20 2024 12:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement