భారత్-ఇంగ్లండ్ జట్లు మధ్య ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో ఫీల్డ్ అంపైర్ పాల్ రైఫెల్ రిటైర్డ్హర్ట్ అయ్యాడు. తొలి రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 49.0 ఓవర్ను రవిచంద్రన్ అశ్విన్ వేశాడు. ఈ క్రమంలోనే అతను విసిరిన రెండో బంతిని ఇంగ్లండ్ ఆటగాడు జెన్నింగ్స్ లెగ్ స్టంప్ మీదుగా తరలించి సింగిల్ తీశాడు.
Published Thu, Dec 8 2016 2:15 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement