పేదల సొంతింటి కలను నిజం చేసి చూపించిన జగనన్న ప్రభుత్వం..! | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కలను నిజం చేసి చూపించిన జగనన్న ప్రభుత్వం..!

Published Fri, Feb 9 2024 5:49 PM

పేదల సొంతింటి కలను నిజం చేస్తూ.. రికార్డు స్థాయిలో 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ, 22 లక్షల ఇళ్ల నిర్మాణం. యూనిట్‌కు ₹1.80 లక్షలు చొప్పున అందివ్వడమేకాక పావలా వడ్డీకే ₹35వేల చొప్పున బ్యాంకు రుణం కూడా అందిస్తున్న జగనన్న ప్రభుత్వం.

Advertisement
Advertisement