అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.1150 కోట్లు జమ | AP Government Give Medical Health Subsidy For Poor People Said By Minister Perni Nani | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.1150 కోట్లు జమ

Jun 30 2019 6:09 PM | Updated on Mar 20 2024 5:25 PM

 రాష్ట్రంలో రూ. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే వారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, ఆ వైద్యం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఏపీ ఆరోగ్య మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయన ఆదివారమిక‍్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.1150 కోట్లను హైకోర్టు సమక్షంలో జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement