1975లో ఎమర్జెన్సీ విధించడంపై కాంగ్రెస్ను విమర్శించిన బీజేపీ నేత అరుణ్ జైట్లీ దివంగత ప్రధాని ఇందిరా గాంధీని హిట్లర్తో పోల్చారు. ఇందిర, హిట్లర్లు ఇద్దరూ తమ దేశాల్లో ఎమర్జెన్సీ విధించారని, రాజ్యాంగ పరిధిలోనే తాము ఈ చర్యలు చేపట్టామని వారు సమర్ధించుకున్నారని ఫేస్బుక్ పోస్ట్లో జైట్లీ పేర్కొన్నారు.