వైఎస్సార్‌సీపీలో చేరిన బీసీ సంఘాల నేతలు | BC Leaders Joins YSRCP in Presence Of YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన బీసీ సంఘాల నేతలు

Published Mon, Nov 12 2018 12:37 PM | Last Updated on Thu, Mar 21 2024 10:49 AM

ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో రాజమండ్రికి చెందిన బీసీ సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకుడు, శెట్టి బలిజ, గౌడ, ఈడిగ, శ్రీసైన, యాత కులాల రాష్ట్ర అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, ఆయన తనయుడు మార్గాని భరత్‌లు పార్టీలో చేరారు. వీరికి కండువా వేసి వైఎస్‌ జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జననేత మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతికీ వైఎస్సార్‌సీపీ కృషి చేస్తుందన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement