కర్ణాటక హైడ్రామా : రిసార్ట్స్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు | Congress Shifts MLAs To Bengaluru Resort | Sakshi
Sakshi News home page

కర్ణాటక హైడ్రామా : రిసార్ట్స్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

Jan 19 2019 4:02 PM | Updated on Mar 22 2024 11:29 AM

కర్ణాటక రాజకీయ పరిణామాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ శుక్రవారం నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి నలుగురు ఎమ్మల్యేలు గైర్హాజరు కావడంతో ఎమ్మెల్యేలందరినీ బెంగళూర్‌లోని రిసార్ట్స్‌కు తరలించారు. సీఎల్పీ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు రమేష్‌ జర్కోలి, బీ నాగేంద్ర, మహేష్‌ కే, ఉమేష్‌ జాదవ్‌లు హాజరు కాలేదు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement