కమీషన్ కోసం టీడీపీ ఎమ్మెల్యే వేదిస్తున్నారు | Contractor Complaint Against MLA Nimmala Ramanaidu | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 27 2018 6:58 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఇరిగేషన్ పనుల్లో 20 శాతం కమీషన్ ఇవ్వలేదని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తనను బెదిరించి తనపై తప్పుడు కేసు పెట్టించారని కాంట్రాక్టర్ పృథ్విరాజ్ ఆరోపించారు. ఎమ్మెల్యే రామానాయుడు నుంచి తనకు రక్షణ కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఏలూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి ఎమ్మెల్యే రామానాయుడు, సీఐ కృష్ణకుమార్‌పై పృథ్విరాజ్ ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement