దేశ రాజధానిలో దారుణం | Delhi Student Found Dead In Delhi School Toilet | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 2 2018 6:32 PM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

 గుర్గావ్‌ బాలుడు ప్రద్యుమన్‌ హత్య ఉదంతం మరిచిపోకముందే.. దేశ రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో విద్యార్థి టాయ్‌లెట్‌లో శవమై కనిపించాడు. డయేరియాతోనే విద్యార్థి చనిపోయినట్లు స్కూల్‌ యాజమాన్యం చెబుతుండగా.. తోటి విద్యార్థుల దాడిలోనే ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement