చరిత్రపై కుట్ర జరుగుతోంది | Dubai People Want Muslim Kings to be Shown as Heroes | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 11 2017 10:01 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తాజాగా రూపొందించిన పద్మావతి చిత్ర వివాదాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఈ చిత్రంపై భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. హిందువుల చరిత్రపై అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement