మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి వైఎస్సార్సీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం సాయంత్రం స్థానిక కల్లూరులోని స్వగృహంలో విలేకరులకు వెల్లడించారు.
వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే కాటసాని
Published Thu, Apr 26 2018 8:26 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement