పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. పాపికొండలు యాత్రలో ఉన్న ఓ బోటులో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బోటులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. విహారయాత్రకు వినియోగించిన బోటు పాతది కావడం వల్ల ఇంజన్ హీట్ ఎక్కి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
పాపికొండలు యాత్ర: పడవలో మంటలు
Published Fri, May 11 2018 11:44 AM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement