సీఎం జగన్‌ నిర్ణయం చారిత్రాత్మకం | First Time In The Country That Disha Act Is Going To Be Implemented In AP | Sakshi

సీఎం జగన్‌ నిర్ణయం చారిత్రాత్మకం

Feb 9 2020 3:27 PM | Updated on Mar 22 2024 11:10 AM

 మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. శనివారం ‘దిశ చట్టం’పై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మీడియాతో సీపీ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఏపీ లో ‘దిశ’ చట్టం అమలుకాబోతోందని తెలిపారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement