షిర్డీ సాయి మార్గం అనుసరణీయం | Governor Narasimhan comments over saibaba | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 23 2017 7:25 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

షిర్డీ సాయిబాబా చూపిన మార్గం అనుసరణీయమని, బాబా అంటేనే సేవాభావమని గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. షిర్డీ సాయిబాబా మహా సమాధి శతాబ్ది సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌ గచ్చిబౌలి శాంతి సరోవర్‌లోని గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని గవర్నర్‌ ప్రారంభించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement