ఉగ్రవాదులతో మా యుద్ధం కొనసాగుతుంది : సైన్యం | IAF Army Navy Joint Media briefs that they are Ready face anything | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులతో మా యుద్ధం కొనసాగుతుంది : సైన్యం

Feb 28 2019 8:03 PM | Updated on Mar 22 2024 11:16 AM

భారత త్రివిధ దళాలు గురువారం సాయంత్రం సంయుక్తంగా సమావేశం అయ్యారు. భారత్, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పలు కీలక విషయాలపై మీడియాతో సమావేశం నిర్వహించారు. 'భారత సైనిక స్థావరాలపై పాక్‌ బాంబులు వేసింది. వాయుసేన వేగంగా స్పందించి వాటిని తిప్పికొట్టింది. ఫిబ్రవరి 27న ఉ.10 గంటలకు పాక్‌ విమానాలు చొరబడడాన్ని గమనించాము. వెంటనే వైమానిక దళం స్పందించింది. మిగ్‌ 21, సుఖోయ్‌, మిరాజ్‌ విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement