శ్రీనివాస్‌ హత్యకు ఆధిపత్య పోరే కారణం | jagadish reddy slams congress leaders | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్‌ హత్యకు ఆధిపత్య పోరే కారణం

Published Mon, Feb 5 2018 8:49 PM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM

సంచలనం రేపిన కాంగ్రెస్‌ నేత, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకు ఆధిపత్య పోరే కారణమని మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు. ఈ హత్యకు టీఆర్‌ఎస్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు. శ్రీనివాస్‌ హత్యకు టీఆర్‌ఎస్‌ నేతలే కారణమంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement