‘సతీష్‌ను హత్య చేసింది హేమంతే’ | Madhapur DCP Press Meet Over Software Employee Sathish Murder Case | Sakshi
Sakshi News home page

‘సతీష్‌ను హత్య చేసింది హేమంతే’

Published Fri, Sep 6 2019 8:22 AM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సతీష్‌ బాబు హత్య కేసును పోలీసులు చేధించారు.  ప్రియురాలు ప్రియాంక కోసమే సతీష్‌ను హేమంత్‌ హత్య చేశాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు.  ప్రియురాలును దూరం చేస్తున్నాడనే భావనతోనే హేమంత్‌ సతీష్‌ను  హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement