ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బీఆర్టీఎస్ రోడ్డులో కేక్ కట్ చేసి పేద పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఆరునెలల పాలనలో సీఎం జగన్ పథకాలను వివరిస్తూ నిర్వహించిన ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని జై జగన్ అంటూ నినాదాలు హోరెత్తించారు.