తెలంగాణ సచివాలయం వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనదారుడు బైక్తో సహా మ్యాన్హోల్లో పడిపోయాడు. గమనించిన స్ధానికలు వెంటనే అప్రమత్తమై అతనిని రక్షించారు. సచివాలయం వద్ద రోడ్డు మరమ్మత్తుల కోసం గుంతలు తవ్వారు. ఇది గమనించని వాహనదారుడు అదుపుతప్పి మ్యాన్ హోల్లో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది
హైదరాబాద్లో మ్యాన్హోల్లో పడిన వాహనదారుడు
Published Sat, Feb 10 2018 11:53 AM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement