వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ | PM Modi To Unveil Vajpayee Statue In Lucknow | Sakshi
Sakshi News home page

వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ

Dec 24 2019 7:56 PM | Updated on Mar 21 2024 8:24 PM

దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరిట వైద్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 25న లక్నోలో జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్ ఆనందీ బెన్పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ, ఆరెస్సెస్‌ కార్యకర్త రాకేశ్ సిన్హా హాజరుకానున్నారు. యూపీ అసెంబ్లీ స్పీకర్ హృదయ నారాయణ్ దీక్షిత్ అధ్యక్షత వహించనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement