రఫేల్ కేసుకు సంబంధించి కాపలాదారే దొంగ అని సర్వోన్నత న్యాయస్ధానం చెప్పిందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. కోర్టుకు భేషరతు క్షమాపణలు కోరుతూ ఆయన బుధవారం అఫిడవిట్ దాఖలు చేశారు.
Published Wed, May 8 2019 11:53 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
రఫేల్ కేసుకు సంబంధించి కాపలాదారే దొంగ అని సర్వోన్నత న్యాయస్ధానం చెప్పిందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. కోర్టుకు భేషరతు క్షమాపణలు కోరుతూ ఆయన బుధవారం అఫిడవిట్ దాఖలు చేశారు.