ఖమ్మంలో ఉద్రిక్తత..అడ్డుకున్న పోలీసులు | RTC employees protest at Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో ఉద్రిక్తత..అడ్డుకున్న పోలీసులు

Published Mon, Oct 7 2019 12:55 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

ఖమ్మం పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఖమ్మం రీజియన్‌ డిపో ఆర్టీసీ కార్మికులు.. మేయర్‌ కారును అడ్డుకొని.. ఆందోళనకు దిగారు. మేయర్‌ కారు ముందుకుపోకుండా కార్మికులు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో మేయర్‌ కారు...ఆర్టీసీ కార్మిక నేత పాదంపైనుంచి వెళ్లడం.. కార్మికులకు ఆగ్రహం తెప్పించిందీ. దీంతో కారుకు అడ్డంగా ఆందోళనకు దిగిన కార్మికులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తప్పించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement