ఈనాటి ముఖ్యాంశాలు | Sakshi Today news roundup June 24 | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Mon, Jun 24 2019 8:30 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

కేంద్ర విదేశాంగ శాఖమంత్రి ఎస్‌ జైశంకర్‌ అధికారికంగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సోమవారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఎన్సీపీ మద్దతుతో గెలుపొందిన ప్రముఖ నటి, అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ నవనీత్‌కౌర్‌ రానా, ఆమె భర్త యువ స్వాభిమాన్‌ పార్టీ అధ్యక్షుడు రవిరాణా బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement