ఈనాటి ముఖ్యాంశాలు | Telugu News Roundup 30th June 2019 YS jagan cabinet sub committee | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Sun, Jun 30 2019 6:01 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమయ్యారు. గత ప్రభుత్వ పాలసీలను సమీక్షించేందుకు ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. 30 అంశాల్లో అవినీతిని వెలికితీసే బాధ్యతను ఈ సబ్‌ కమిటీకి అప్పగించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత ఘటనపై సానుభూతి పొందాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్లాన్‌ బెడిసికొట్టిందని వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement