ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమయ్యారు. గత ప్రభుత్వ పాలసీలను సమీక్షించేందుకు ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. 30 అంశాల్లో అవినీతిని వెలికితీసే బాధ్యతను ఈ సబ్ కమిటీకి అప్పగించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత ఘటనపై సానుభూతి పొందాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్లాన్ బెడిసికొట్టిందని వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
ఈనాటి ముఖ్యాంశాలు
Published Sun, Jun 30 2019 6:01 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement