68 ఏళ్ల తర్వాత తల్లీ తనయుల అరుదైన కలయిక | South Korean Mother Met Her Son In North Korea After 68 Years | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 24 2018 5:57 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

రెండూ మూడేళ్ల క్రితం తప్పిపోయిన లేదా దూరమైన పిల్లవాడిని కలుసుకుంటే ఓ తల్లి హృదయం తన్మయత్వంతో పరవశించి పోతుంది. ఇక 68 ఏళ్ల క్రితం తన నుంచి దూరమైన కొడుకును కలసుకుంటే ఆ తల్లి హృదయం ఎలా ఉప్పొంగిపోతుందో చెప్పలేం! అది ఆ తల్లికే తెలియాలి. 68 ఏళ్ల క్రితం కొరియన్ల యుద్ధం కారణంగా ఉత్తర కొరియాలోనే ఉండిపోయిన తన కొడుకు లీ సంగ్‌ చుల్‌ను దక్షిణ కొరియాకు తరలిపోయిన తల్లి లీ కియమ్‌ సియంకు అదృష్టవశాత్తు లభించింది.

Advertisement