వైఎస్సార్ సీపీలో చేరిన రఘురామ కృష్ణంరాజు | TDP leader Raghu Rama Krishnam Raju Joins YSR congress party | Sakshi

Mar 3 2019 6:05 PM | Updated on Mar 22 2024 11:16 AM

పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘరామ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శనివారం పార్టీ చేరిన ఆయన.. రాష్ట్ర విభజన హామీలు సాధించే సత్తా ఒక్క వైఎస్‌ జగన్‌కే ఉందన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement