బీసీలకు అన్నిరంగాల్లో అవకాశాలు: కేసీఆర్‌ | Telangana CM KCR Lays stone for Yadav Bhavans at Kokapet | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 29 2017 5:47 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కోకాపేటలో గొల్ల, కురుమ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి సీఎం కేసీఆర్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement