జిల్లాలోని నర్సాపురం మండలం, కంసాలబేతపూడిలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. తుందూరు మెగా ఆక్వాపార్క్ను తరలించాలని బాధితులు చేస్తున్న ఆమరణ దీక్షను బుధవారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు బాధితుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి బాధితులు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో పోలీసులు వెనుదిరిగారు.
పశ్చిమగోదావరిలో ఉద్రిక్తత..
Published Wed, Oct 18 2017 7:02 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement