చంద్రబాబునాయుడు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టటం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఓ నెగిటివ్ మనిషి అని మండిపడ్డారు. గతంలో తొమ్మిదేళ్లు, గడిచిన ఐదేళ్లు రాష్ట్రానికి చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు.
గత ఐదేళ్లు రాష్ట్రానికి చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్య
Published Sun, Dec 15 2019 2:18 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement