చిన్నారులు చెప్పిన ఆధారాలతో .. | Wife Killed Husband Murder Case Reveals hyderabad Police | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 9 2018 8:34 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

వేదమంత్రాల సాక్షిగా వివాహమాడిన భర్తను ప్రియుడితో కలిసి  కడతేర్చింది ఓ ఇల్లాలు. ఈ దారుణాన్ని చూసిన తన పిల్లలను బాత్‌రూమ్‌లో వేసి తాళం వేసింది. భర్త మృతి చెందాడని నిర్థారించుకున్నాక శవం పక్కనే ప్రియుడితో గడిపినట్టు సమాచారం. మానవత్వానికే మాయని మచ్చ తెచ్చిన ఈ సంఘటన ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌ బస్తీలో జరిగింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement