కేవలం మంత్రులతో భేటీ అయి సరిపెడతారా? | Will Chief Secretary approve CM Chandrababu Naidu Cabinet meeting? | Sakshi
Sakshi News home page

కేవలం మంత్రులతో భేటీ అయి సరిపెడతారా?

Published Tue, May 7 2019 12:46 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమాలోచనలు ప్రారంభించారు. సీఎం కార్యదర్శి సాయిప్రసాద్‌, జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శి శ్రీకాంత్‌తో ఆయన మంగళవారం తన చాంబర్‌లో భేటీ అయ్యారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement