ప్రారంభమైన 108వ రోజు ప్రజాసంకల్పయాత్ర  | YS Jagan 108th Day Prajasankalpayatra Begin | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 10 2018 9:56 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం వేటపాలెం శివారు నుంచి వైఎస్‌ జగన్‌ 108వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి అంబేద్కర్‌ నగర్‌, దేశాయిపేట, జండ్రపేటకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన భోజన విరామం తీసుకుంటారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement