42వ రోజు ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర | ys jagan mohan reddy Day 42 of PrajaSankalpaYatra begins | Sakshi
Sakshi News home page

Dec 23 2017 9:11 AM | Updated on Mar 21 2024 8:11 PM

42వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం ఉదయం బుక్కపట్నం మండలం బొగ్గాలపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రజాసంకల్పయాత్ర కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement