ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం | ys jagan mohan reddy says Jobs revolution with special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Jan 27 2018 8:15 AM | Updated on Mar 21 2024 10:58 AM

దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల కోసం ఒక ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొస్తా మని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమలను ఆకర్షించడానికి పారదర్శక పారిశ్రామిక విధానాన్ని తెస్తామని, గ్రామ సచివాలయాల ద్వారా 1.5 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి ‘జగన్‌ స్పీక్స్‌’ పేరుతో విడుదల చేసిన వీడియోను ‘ఫేస్‌బుక్‌’లో ఉంచారు. వివరాలు ఆయన మాటల్లో...  ‘‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం సృష్టించాలని కృత నిశ్చయంతో ఉన్నాను.

Advertisement
 
Advertisement
Advertisement