కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న వైఎస్ జగన్ | YS Jagan Participated in Candle Rally | Sakshi
Sakshi News home page

May 5 2018 8:24 PM | Updated on Mar 22 2024 11:07 AM

కృష్ణా జిల్లా పెడన నియోజక వర్గంలో పాదయాత్ర ముగిసిన తర్వాత వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, బాధితులకు సంఘీభావం తెలుపుతూ కొవ్వొత్తి పట్టుకుని జననేత నడిచారు.

Advertisement
 
Advertisement
Advertisement