వైఎస్‌ఆర్ ఘాట్‌లో కుటుంబ సభ్యుల ప్రార్ధనలు | YS Vijayamma Extends Christmas Greetings To Telugus World Over | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ ఘాట్‌లో కుటుంబ సభ్యుల ప్రార్ధనలు

Published Mon, Dec 24 2018 9:44 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు.  ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్‌ విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, వైఎస్‌ జగన్‌ను ప్రేమించే అభిమానులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement