మా నినాదం ఒక్కటే..రాజీనామాలు ఆమోదించండి | YSRCP MP yv subba reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

మా నినాదం ఒక్కటే..రాజీనామాలు ఆమోదించండి

Published Mon, May 28 2018 2:30 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

తమ పదవులకు రాజీనామాలు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రేపు సాయంత్రం లోకసభ స్పీకర్‌ను కలువనున్నట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజీనామాలు ఆమోదించండి లేదా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి’ అనేదే తమ నినాదమన్నారు. రాజీనామాలు చేసి ఇన్ని రోజులవుతున్నా ఆమోదించకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్నారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధమని తెలిపారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్‌సీపీని గెలిపించడానికి మానసింగా సిద్ధమయ్యారన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement