పక్షవాత బాధితులూ నడవగలరు!.... మెదడుతోనే కంట్రోల్ చేయగల ఎక్సో స్కెలిటన్ ఇది. వీడియోలో చూపినట్లు పక్షవాతంతో బాధపడుతున్న వారు మళ్లీ నడిచేందుకు సాయపడుతుంది. రెండు పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా బాధితుడి మెదడులోని ఆలోచనలు ఎక్సో స్కెలిటన్కు చేరతాయి. కదలికలు సాధ్యమవుతాయి. అంటే... కాళ్లు కదపాలని అనుకుంటే చాలు.. కదిలిపోతాయి అన్నమాట. అలాగే చేతులు కూడా. ఫ్రాన్స్లోని గ్రీనోబెల్ యూనివర్శిటీలో క్లినిటెక్ అనే సంస్థ ఈ సరికొత్త ఎక్సో స్కెలిటన్ తాలూకూ ప్రయోగాలు నిర్వహిస్తోంది. కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు అవసరమైన ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే... పక్షవాతం మనిషి స్వేచ్ఛకు ఏమాత్రం ప్రతిబంధకం కాబోదు!
Video Credit: @mashable (Twitter)
వైరల్ వీడియో: పక్షవాత బాధితులూ నడవగలరు!
Published Tue, Oct 31 2023 11:19 AM
Advertisement
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement