విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం తురుబాల గడ్డ శనివారం మధ్యాహ్నాం ఓ బోలెరో వాహనం బోల్తా కొట్టింది.
బొలెరో బోల్తా.. విద్యార్థులకు గాయాలు
Published Sat, Nov 28 2015 1:04 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
నర్సీపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం తురుబాల గడ్డ శనివారం మధ్యాహ్నాం ఓ బొలెరో వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు. పట్టణంలోని డీఎంకే కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థులు బొలెరో వాహనంలో లంబసింగి పర్యాటక ప్రాంతానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Advertisement
Advertisement