గుంతకల్లు (అనంతపురం) : అనంతపురం జిల్లాలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు మృతి చెందింది. జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని పాత గుంతకల్లుకు చెందిన లింగన్న, నర్సమ్మల రెండవ కూమార్తె తేజీశ్వరి(2) ప్రమాదవశాత్తు నీటి టబ్లో పడి మృతి చెందింది. ఆ సమయంలో చిన్నారి తల్లి కిరణాషాపుకు వెళ్లడంతో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి తొట్టెలో పడి మృతి చెందింది.
నీటి టబ్లో పడి చిన్నారి మృతి
Published Sat, Aug 22 2015 6:37 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్పాట్ : గుండె ఆగినంత పనైందట!
- స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలతో లోక్సభలో దుమారం
- హిజాబ్ బ్యాన్.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
- ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్కు కౌంటరిచ్చిన హీరోయిన్!
- కాంగ్రెస్ అధిష్టానం పిలుపు.. ఢిల్లీకి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- మాల్యా పెళ్లి సందడి : మెనూలో అదే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
- ట్రేడింగ్లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!
- సఫారీలకు సెమీస్ గండం.. ఈ సారైనా గట్టెక్కుతారా?
- భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
Advertisement