పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి | 40 sheeps died due to thunderbolt fell down | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి

Published Sat, Apr 25 2015 9:19 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

40 sheeps died due to thunderbolt fell down

ముద్దనూరు : వైఎస్సార్ జిల్లా ముద్దనూర్ మండలంలో శుక్రవారం అర్థరాత్రి తర్వాత కురిసిన అకాల వర్షంతో జన జీవనం స్తంభించింది. గాలివాన తాకిడికి ఆర్‌పీపీ రహదారిపై చెట్లు కూలి పడిపోవటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆ మార్గంలోని దాదాపు నలభై వరకు స్తంభాలు కూలటంతో రాత్రి నుంచి కరెంటు సరఫరా నిలిచిపోయింది. పిడుగుపాటుకు మండలకేంద్రంలోని శివాలయం వద్ద ఉన్న40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement