గోడకూలి 8 మందికి గాయాలు | 8 injured in srikakulam wall collapse | Sakshi
Sakshi News home page

గోడకూలి 8 మందికి గాయాలు

Published Sat, Jun 13 2015 9:42 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

8 injured in srikakulam wall collapse

రణస్థలం : శ్రీకాకుళం జిల్లా లో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన పాత గోడ కూలి 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం జిల్లా రణస్థలం మండలం జె.ఆర్. పురం కాలనీలో జరిగింది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement