బాపట్ల(గుంటూరు): తాగుడికై బానిసై ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాపట్లకు చెదిన పాటూరి. శేఖర్, భార్య పిల్లలు ఈ ఏడాది జూన్26న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే శేఖర్కు ఉన్న వ్యసనాలతో వారు బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. వారు మృతి చెందినప్పటి నుంచి మరింతగా తాగుడికి బానిసైన శేఖర్ ఈరోజు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు.
తాగుడికి బానిసై వ్యక్తి బలవన్మరణం
Published Sun, Aug 30 2015 11:19 PM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement
Advertisement