హైదరాబాద్: ఏపీలో బిట్స్ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్) ఏర్పాటు చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకు వచ్చింది. బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు.
ఏపీలో బిట్స్ ఏర్పాటు చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో భూములు కేటాయించేందుకు చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఏపీలో బిట్స్ ఏర్పాటుకు బిర్లా గ్రూప్ సుముఖత
Published Thu, Jan 8 2015 9:30 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement