ఏపీలో బిట్స్ ఏర్పాటుకు బిర్లా గ్రూప్ సుముఖత | BITS in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో బిట్స్ ఏర్పాటుకు బిర్లా గ్రూప్ సుముఖత

Published Thu, Jan 8 2015 9:30 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

ఏపీలో బిట్స్ ఏర్పాటుకు బిర్లా గ్రూప్ సుముఖత - Sakshi

హైదరాబాద్: ఏపీలో బిట్స్ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్) ఏర్పాటు చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకు వచ్చింది. బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు.

ఏపీలో బిట్స్ ఏర్పాటు చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో భూములు కేటాయించేందుకు చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement