పడవలో నుంచి జారి నీటిలో పడిన చిరంజీవి | Chiranjeevi fall in water from boat | Sakshi
Sakshi News home page

పడవలో నుంచి జారి నీటిలో పడిన చిరంజీవి

Published Mon, Oct 28 2013 5:54 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

పడవలో నుంచి జారి నీటిలో పడిన చిరంజీవి - Sakshi

పడవలో నుంచి జారి నీటిలో పడిన చిరంజీవి

కాకినాడ: వరద ప్రాంతాలలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి చిరంజీవి పడవ ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆయనకు ఏమీ కాలేదు. ఆయన సురక్షితంగా ఉన్నారు. తిమ్మాపురంలో  వరద ముంపు ప్రాంతంలో పర్యటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

చిరంజీవితోపాటు మరో ఇద్దరు నేతలు పడవ ఎక్కారు. ముగ్గురూ జారి నీటిలో పడ్డారు. అయితే సిబ్బంది వెంటనే వారిని రక్షించారు. చిరంజీవి క్షేమంగా ఉన్నారు. ఈ పర్యటనలో చిరంజీవి వెంట కన్నబాబు, తోట నరసింహం కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement