అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు పార్లమెంటుకు పంపకూడదు | Do not send the rejected bill to Parliament: Kirankumar Reddy | Sakshi

అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు పార్లమెంటుకు పంపకూడదు

Feb 5 2014 3:49 PM | Updated on Jul 29 2019 5:28 PM

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి - Sakshi

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

అసెంబ్లీ తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను రాష్ట్రపతి పార్లమెంట్‌కు పంపకూడదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఢిల్లీ: అసెంబ్లీ తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను రాష్ట్రపతి పార్లమెంట్‌కు పంపకూడదని  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకే తాను మౌనదీక్ష చేపట్టినట్లు తెలిపారు.

రాష్ట్ర విభజనను ఎస్ఆర్సి(స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్-రాష్ట్రాల పునర్వవస్థీకరణ కమిషన్) గానీ, శాసనసభ గానీ ప్రతిపాదించలేదని తెలిపారు. ఏ ప్రాతిపదిక లేకుండా విభజన చేయడం అనూహ్యపరిణామంగా  పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వల్ల మూడు ప్రాంతాలకూ ప్రయోజనం సీఎం లేదని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement