నిలిచిపోయిన గూడ్స్: రైళ్ల రాకపోకలకు అంతరాయం | Express Trains delays due to Technical Problem in goods engine at Mahabubnagar District | Sakshi

నిలిచిపోయిన గూడ్స్: రైళ్ల రాకపోకలకు అంతరాయం

Published Sun, Feb 23 2014 8:38 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగా గూడ్స్ రైలు నిలిచిపోయింది.

మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగా గూడ్స్ రైలు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్ణాటక -  నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ జడ్చర్ల వద్ద నిలిచిపోయింది.

అలాగే చెన్నై - కాచిగూడ మధ్య నడిచే ఎగ్మూర్ ఎక్స్ప్రెస్ గొల్లపల్లి వద్ద ఆగిపోయింది. డెమో రైలు దివిటిపల్లి వద్ద నిలిచిపోయింది. అయితే గూడ్స్ రైలు ఇంజన్లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement