ఏపీ సచివాలయానికి జీహెచ్ఎంసీ నోటీసులు | GHMC issues notices to andhra pradesh Secretariat | Sakshi
Sakshi News home page

ఏపీ సచివాలయానికి జీహెచ్ఎంసీ నోటీసులు

Published Thu, Jun 18 2015 11:33 AM | Last Updated on Sat, Aug 18 2018 8:27 PM

ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. రూ.22 కోట్ల బకాయిలు చెల్లించలేదని గ్రేటర్ హైదరాబాద్ ..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. రూ.22 కోట్ల బకాయిలు చెల్లించలేదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం ఈ నోటీసులు జారీ చేసింది. బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించింది.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement