గోదారమ్మకు ఘన నీరాజనం | Godavari Awards at rajahmundry | Sakshi

గోదారమ్మకు ఘన నీరాజనం

Nov 7 2014 1:52 AM | Updated on Aug 20 2018 8:20 PM

గోదారమ్మకు ఘన నీరాజనం - Sakshi

గోదారమ్మకు ఘన నీరాజనం

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అఖండ గోదావరి నదికి అపురూప హారతులిచ్చారు.

నిష్ణాతులకు గోదావరి పురస్కారాలు
సాక్షి, రాజమండ్రి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అఖండ గోదావరి నదికి అపురూప హారతులిచ్చారు. బుద్ధవరపు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం రాత్రి రాజమండ్రిలోని పుష్కరాల రేవులో పున్నమి హారతుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే వివిధ రంగాలకు చెందిన ఐదుగురు ప్రముఖులకు గోదావరి పురస్కారాలు అందజేశారు.

ఈ పురస్కారాల ఎంపిక కమిటీ చైర్మన్‌గా ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్(ఈడీ) కె. రామచంద్రమూర్తి వ్యవహరించారు. ఈ సంద ర్భంగా ప్రసిద్ధ దర్శకుడు ఎల్‌వీ ప్రసాద్ మనుమడు, నిర్మాత అయిన రవిశంకర్ ప్రసాద్ స్మారక అవార్డును జర్నలిజం, సామాజిక సేవారంగాల విభాగంలో ప్రముఖ పాత్రికేయుడు మల్లేపల్లి లక్ష్మయ్యలకు అవార్డులు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement