పిచ్చి కుక్క దాడిలో నలుగురికి గాయాలు | mad dog attacks in godavari district | Sakshi
Sakshi News home page

పిచ్చి కుక్క దాడిలో నలుగురికి గాయాలు

Published Fri, Oct 30 2015 8:40 AM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

mad dog attacks in godavari district

రాజమండ్రి: గోదావరి జిల్లాల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం పంచాయతీ కార్యాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఓ పిచ్చికుక్క స్థానికులపై దాడికి దిగింది.

దీంతో నలుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కల స్వైరవిహారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement